పిట్ట కథ | Pitta katha | Sri Rama
పిట్ట కథ ఒకానొక అడవిలో ఒక నుయ్యి వుంది అందులో ఒక కప్ప నివసించేది ఎప్పుడు శ్రీ రాముడిని తలుచుకుంటూ జీవితం గడుపుతుంది . ఇలా వుండగా ఒక రోజు కుండపోతగా వర్షం వచ్చి నూతిలో నీళ్ళు నిండిపోయి పైకి వచేసాయి . దానితో పాటు కప్ప కూడా బయటకి వచ్చేసింది . కాసేపటికి అటుగా రామ లక్స్మనులు వెళుతూ దాహం వేసి మంచినీళ్ళ కోసం ఆగుతారు . నూతిలో నీళ్ళు పైకి వుండేసరికి అక్కడ బాణం ధనుస్సు పెట్టి కాళ్ళు చేతులు కడుక్కుంటారు, దాహం తీర్చుకుంటారు . తన బాణం తీసుకునేప్పటికి అది కప్ప వీపు మీ ద గుచుకొని వుంటుంది . దానికి రాముడు బాద పడి అది గుచుకుంటుంటే నాకు చెప్పాలి కదా , అని అడిగినప్పుడు కప్ప చెపుతుంది, నాకు ఏ కష్టం వచ్చిన నీకే చెప్పుకుంటాను కదా రామ , నువ్వే నాకు కష్టం కలిగిస్తే ఎవరితో చెప్పుకుంట రా మా అ న్న ది.