పిట్ట కథ | Pitta katha | Sri Rama
పిట్ట కథ
ఒకానొక అడవిలో ఒక నుయ్యి వుంది అందులో ఒక కప్ప నివసించేది ఎప్పుడు శ్రీ రాముడిని తలుచుకుంటూ జీవితం గడుపుతుంది .
ఇలా వుండగా ఒక రోజు కుండపోతగా వర్షం వచ్చి నూతిలో నీళ్ళు నిండిపోయి పైకి వచేసాయి.దానితో పాటు కప్ప కూడా బయటకి వచ్చేసింది . కాసేపటికి అటుగా రామ లక్స్మనులు వెళుతూ దాహం వేసి మంచినీళ్ళ కోసం ఆగుతారు .
నూతిలో నీళ్ళు పైకి వుండేసరికి అక్కడ బాణం ధనుస్సు పెట్టి కాళ్ళు చేతులు కడుక్కుంటారు, దాహం తీర్చుకుంటారు .
ఇలా వుండగా ఒక రోజు కుండపోతగా వర్షం వచ్చి నూతిలో నీళ్ళు నిండిపోయి పైకి వచేసాయి.దానితో పాటు కప్ప కూడా బయటకి వచ్చేసింది . కాసేపటికి అటుగా రామ లక్స్మనులు వెళుతూ దాహం వేసి మంచినీళ్ళ కోసం ఆగుతారు .
నూతిలో నీళ్ళు పైకి వుండేసరికి అక్కడ బాణం ధనుస్సు పెట్టి కాళ్ళు చేతులు కడుక్కుంటారు, దాహం తీర్చుకుంటారు .
తన బాణం తీసుకునేప్పటికి అది కప్ప వీపు మీ ద గుచుకొని వుంటుంది . దానికి రాముడు బాద పడి అది గుచుకుంటుంటే నాకు చెప్పాలి కదా,అని అడిగినప్పుడు కప్ప చెపుతుంది, నాకు ఏ కష్టం వచ్చిన నీకే చెప్పుకుంటాను కదా రామ ,నువ్వే నాకు కష్టంకలిగిస్తే ఎవరితో చెప్పుకుంట రా మా అ న్న ది.
కామెంట్లు